
విద్యార్ధులు, యువకులు సెప్టెంబర్ 1న విజయవాడలో రక్తదానం చేస్తూ బ్లడ్ బాంక్ వారిని, వాటిలో కొన్ని సీసాలను ప్రధాని మోదీగారికి వారి కంపెనీకి పంపించమని మిగిలినవి ఎక్కడైనా అవసరమైనవారికి వాడుకోమని కోరతారు. అనేక దీక్షలు, సమ్మెలు, బస్సు యాత్రలు, పాదయాత్రలు, డిల్లీకి దండయాత్ర ఎన్ని చేసినా కేంద్రం స్పందించక పోవడంతో ఈ టోకెన్ తరహా నిరసన మరియు సమాజసేవకలిపి చేస్తున్నదే. కేంద్రం నుంచి వచ్చే ప్రకటన చూసిన తరువాత కార్యాచరణ ఉంటుంది. విశాఖపట్నంలో మూడు రోజుల క్రితం నాతొపాటు ఆచార్య అప్పలనాయుడు గారు, వైద్యులసంఘ కార్యదర్శి శ్యాం సుందర్ గారు, జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారు, సహకార్యదర్స్జ్హి సురేష్ గారు, ఇతర పెద్దలు, విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.– చలసాని
No comments:
Post a Comment