టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కాంగ్రెస్ మెదక్ శాసనసభ అభ్యర్ధి విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కు మోసం చేయడం తప్ప పరిపాలించడం చేతకాదని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు
Monday, April 14, 2014
కేసిఆర్ కి రాములమ్మ తిట్లు, శాపనార్ధాలు
టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కాంగ్రెస్ మెదక్ శాసనసభ అభ్యర్ధి విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కు మోసం చేయడం తప్ప పరిపాలించడం చేతకాదని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment