అనంతపురం, ఏప్రిల్ 12 : జిల్లాలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తూండడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు. హిందూపురంలో బాలయ్య అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
Saturday, April 12, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment