గుంటూరు, ఏప్రిల్ 11 : జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జానపాడులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. జానపాడు పోలింగ్ బూత్లోకి వైసీపీ నేత టీజీవీ కృష్ణారెడ్డి వె ళ్లడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. కృష్ణారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు.
Friday, April 11, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment