టీడీపీ టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న కందుకూర వీరయ్య ప్రతిపాడులో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు మాచర్లలో స్థానికేతరుడికి టికెట్ కేటాయించారంటూ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Friday, April 18, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment